Tuesday, 13 September 2022

Vanami6

 6


26-32°C.


ఉష్ణోగ్రత


25-40 సెం||మి.


20-150 పి.పి.ఎమ్


నీటి దర్శకత


హైడ్రోజన్ సల్ఫైడ్


0.00 పి.పి.ఎమ్


0.1 పి.పి.ఎమ్


మొత్తం అమ్మోనియా


0.25 పి.పి.ఎమ్


* పిల్లలు వేసిన మొదటి నెలలో నీటి మార్పిడి అవసరం


లేదు.


ఈ క్రింది పరిస్థితులలో కూడా నీటిని మార్చనవసరం


లేదు.


అ) సరిపడినంత ప్లాంక్టాన్ బ్లూమ్ ఉన్నపుడు ఆ) పి.హెచ్ రెంజ్ 8 - 8.5 ఉన్నపుడు


ఇ) చెఱువు అడుగు భాగము పరిశుభ్రముగా ఉన్నప్పుడు యాంటి బయాటిక్స్న గ్రోత్ ప్రమోటర్స్ కాని మరియు వ్యాధి నిరోధకాలుగా కాని ఎట్టి పరిస్థితులోను వాడరాదు. ఒకవేళ తప్పని పరిస్థితులలో యాంటిబయాటిక్స్న వాడినట్లయితే కనీసము 20 రోజుల తరువాత మాత్రమే రొయ్యలను పట్టుబడి చేయవలెను.


రొయ్యల వైరస్ వ్యాధి (తెల్లమచ్చల వ్యాధి) కి ఎటువంటి మందు లేదు. అధిక నష్టములను నివారించుటకు వైరస్ వ్యాధి వచ్చిన వెంటనే పట్టుబడి చెయ్యటం చాలా ఉత్తమం. వత్తిడి వలన, రొయ్య బలహీన పడి వ్యాధి గ్రస్తమగును. అందువలన రొయ్యలను ఒత్తిడికి గురి చేసే కారకములను నివారించవలెను. రొయ్యలకు వ్యాధులు వచ్చిన తరువాత నివారించటం కంటే రాకుండా ముందు జాగ్రత్త వహించడం ముఖ్యం. పట్టుబడి ఉదయం పూట చెయ్యటం మంచిది. మంచి నాణ్యత గల నీటితో శుభ్రపరచి రొయ్య-ఐన్ల నిష్పత్తి 1:2 ఉండేటట్లు రైతులు జాగ్రత్త తీసుకొని నాణ్యత చెడకుండా ప్రాసెసింగ్ ప్లాంట్కు పంపవలెను.


తదుపరి సాంకేతిక సలహాలు కొరకు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి,


అభివృద్ధి సంస్థ (ఎంపెడా) కార్యాలయమును సంప్రదించను

Vanami 5

 5


9


ఎట్టి పరిస్థితులలోను


అధిక మోతాదులో మేత


వాడకూడదు. రొయ్యల


మేత పట్టిక నమూనా క్రింద


ఇవ్వబడినది.


పిల్లలు. వేసిన


సరాసరి. మే


బరువు


వేయవలసిన


చెల్లవలసిన


| రోజులు


పద్యాయములు 2


సమయము మరియు మొత్తం మేతలో శాతము)


శాతము.


1-31 3-5


10-8


06.00 (40%)18.000 (60%)


31-60


8-12


6-5


06.000 (35%) 11.0050. (20%)


18000 (45%)


61-90


15-25


4-3


06.00గం.(25%)11:00గం. 20%) 16.000 (25) 21.00 (30%)


91-120 28-33 2-15


06.00%(20)22.00% 15%) 14.00 15%) 16.0025)


22.00/0.25%)


ఈ రొయ్యల మేతలలో అవసరం అయినపుడు ఒక కేజి మేతకి 2 గ్రాముల చొప్పున విటమిన్-సి కలపవలెను.


*


నీటి పెరుగుదలను పెంచుటకు మరియు వ్యాధి నిరోధక


శక్తిని పెంచుటకు ఇమ్యునోస్టిములెంట్స్ను


ప్రోబయాటిక్స్ మరియు (వ్యాధి నిరోధక కారకాలు)


వాడవలెను.


పొ రొయ్యల పెరుగుదలను మేత వినియోగమును


తెలుసుకొనుటకు చెక్ ట్రేలను వాడవలెను. విసురు వల సహాయంతో వారమునకు ఒకసారి రొయ్యలను


పరిశీలించి పెరుగుదలను


నమోదు చేసి దాని ప్రకారం


మేత మోతాదును నిర్ణయించుకొనవలెను.


* నీటి పి.హెచ్. ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రము


పరీక్షించవలెను. వాటి తేడా 0.5 కన్న ఎక్కువగా ఉండకూడదు.


ఈ రొయ్యల పెరుగుదల నీటి నాణ్యత మీద ఆధారపడి


ఉండును అందువలన నీటి నాణ్యత ఈ క్రింది విధముగా


వుంచవలెను.


ఉప్పునీటి శాతం


నీటిలో ప్రాణవాయువు


15-35 పి.పి.టి


8-8.5


4-10 పి.పి.ఎమ్.

Vanami 4

 4


వాడేముందుగా 2 - 3 రోజులు నీటిని నిల్వచేయవలెను. ఇలా చేయడం వలన చేపలు మరియు ఇతర జాతుల జంతువులు గ్రుడ్ల నుంచి లార్వాలు వెలుపలికి వచ్చి హైపో క్లోరైట్ వలన చనిపోవును. బ్లీచింగ్ పౌడర్ను కలిపిన తరువాత ఏరేటర్స్ను ఉపయోగించి నీటిలో బాగా కలిసేటట్లుగా చేయవలెను.


* బ్లీచింగ్ పౌడర్ వాడిన కొద్ది రోజుల తర్వాత ద్రవరూపంలో ఉన్న ఎరువులను వాడవలెను. నీరు మరియు మట్టిని


పరీక్షించకుండా ఎరువుల మోతాదులను నిర్ణయించుకొనడం కష్టతరం కాబట్టి తక్కువ మోతాదులో రసాయన వేసి తర్వాత ఎరువులను పశువుల పేడ మొదలగు సేంద్రియ ఎరువులను వాడడం ప్రారంభించాలి. మొదటి విడత రసాయన ఎరువును వాడిన తర్వాత రెండవ మోతాదు ఎరువును వాడడానికి రెండు మూడు రోజులు ఆగాలి. తర్వాత తక్కువ మోతాదులలో రసాయన ఎరువులను వాడాలి. ఎరువులను వాడేముందుగా వాటిని నీటిలో బాగా కలపాలి.


ఎరువులు వాడిన వారం రోజుల తరువాత కూడా వృక్ష ప్లవక జీవులు అభివృద్ధి చెందని ఎడల మరల ఎరువులు వాడవద్దు. ఇటువంటి పరిస్థితులలో బాగా వృక్ష ప్లవక (ప్లాంక్టాన్) జీవులు అభివృద్ధి చెందిన, చెఱువు నీటిని ఇనాక్యులేషన్ పద్ధతి ద్వారా వృక్ష ప్లవక జీవులు అభివృద్ధి చెందని చెఱువులోనికి పంపుచేయవలెను.


రొయ్య పిల్లలను 100-200 పి.పి.ఎమ్. ఫార్మలిన్ ద్రావణములో ఒక గంట పాటు ఉంచినచో బలహీనంగా, అనారోగ్యంతోఉన్న పిల్లలు చనిపోవును. ఆ తరువాత మిగిలిన మంచి పిల్లలను చెఱువులో వదలవలెను. * రొయ్య పిల్లలను చెఱువు నీటితో ఎక్లమటైజేషన్ చేసిన


తరువాత చెఱువు అన్ని దిక్కుల లో వదలవలెను. * చెఱువులో వేసిన పిల్లల బతుకుదల శాతమును లెక్కించుటకు ఒక మీటరు పొడవు వెడల్పులు గల రెండు హాపాలను చెఱువులో వేరు వేరు చోట్ల ఉంచి 200 పిల్లలను వుంచి, 48 గంటల తరువాత జీవించి ఉన్న పిల్లలను lekkinchavalenu

Vanami 3

 3


చెఱువులోనికి గాని పోకుండా చేయవలెయును. 14) నీటి యొక్క నాణ్యతను పెంచుటకు నీటిని శుద్ధి చేయు చెఱువులలో మరియు రిజర్వాయరులో నత్తలను, సముద్ర


శైవలాలను, చేపలను మొ॥ వాటిని పెంచవలెను. 15) చెఱువు గట్ల మీద మరియు నీటిని వదులు ప్రదేశములలో


మడ మొక్కలను నాటవలెను. నదులను సంపూర్ణంగా వినియోగం. ఆరోగ్యవంతమయిన రొయ్యల దిగుబడులను సాధించుట


చేసుకొని


కొరకు ఈ క్రింది పద్ధతులను పాటించవలెను. Q చెఱువు పట్టుబడి అయిన వెంటనే చెఱువు అడుగు భాగమును బాగా ఎండబెట్టి తరువాత మట్టి యొక్క పి.హెచ్.ను పరీక్షించి, పి.హెచ్. ను బట్టి సున్నం చల్లవలెను. సాధారణంగా ఒక హెక్టారుకు 500కేజీల చొప్పున అగ్రికల్చర్ సున్నం (కాల్షియం కార్బనేటును) వేయవలెను.


రొయ్యల చెఱువులతో చేపలను చంపుటకు, క్రిమిసంహారక మందులను ఎట్టి పరిస్థితులలోను వాడకూడదు. చేపలను చంపుటకు టీసీడ్ కేక్లను గాని మొహవ అయిలేక్ను గాని హెక్టారుకు వంద కేజీల చొప్పున 10 సెం॥ మీ నీటి లోతులో వాడవలెయును. లేదా అమ్మోనియం సల్ఫేటును క్విక్టెమ్తో (కాల్షియం ఆక్సైడ్) తో కలిపి వాడవలెను. నాణ్యమైన నీటికొరకు, మొత్తం నీటి విస్తీర్ణంలో 15 శాతం రిజర్వాయరు కొరకు వదలవలెను.


జలాలలో ఆర్గానిక్ తోడు తగ్గించుటకు, మలినాలను శుద్ధి చేయు చెఱువును ఏర్పాటు చేయవలెను. దీని కోసం మొత్తం నీటి విస్తీర్ణలో 15 శాతం కేటాయించవలెను. ఎల్లవేళలా కనీసం 1-1.2మీ॥ నీటి మట్టము మెయింటెయిన్ చేయవలెను.


* చెఱువులోనికి తోడు నీటిని 25000 నుంచి 500 మెష్తో


కలిగిన జల్లెడతో వడపోయవలెను. నీటిని 15-20 పి.పి.ఎమ్. ఏక్టివ్ క్లోరిన్తో శుద్ధి చేయవలెను. అనగా ఒక హెక్టారుకు 300 కేజీల 60 శాతం. ఏక్టిన్ బ్లీచింగ్ పౌడర్ వాడవలెను. కాల్షియం హైపోక్లోరైట్

Vanami Prawns Culture 2

 2


కల్చర్ 25,000 నుంచి 30,000 రొయ్యపిల్లల సాంద్రత అనువైనది. ఒక హెక్టారుకు లక్ష పిల్లకంటే ఎక్కువ. వేయరాదు.


5)


మంచి నాణ్యత గల్గి, తక్కువ ఎస్.సి.ఆర్. ఇచ్చు మేతలనే వాడవలెను. రెండు గంటల లోపు నీటిలో కరిగిపోవు మేతలను, బూజుపట్టిన మేతలను, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మేతలను వాడటం మంచిది కాదు. నత్తగుల్ల మొదలగు మాంసములను వాడుట మంచిది కాదు. పిల్లలు ఎక్కువ సాంద్రతలో వేసినచో ఏరియేటర్స్ పెట్టవలేమ్.


6) రొయ్యల చెఱువులలో చేపలను, ఇతర పరాన్న జీవులను నియంత్రించుట కొరకు ఎట్టి పరిస్థితులలోను క్రిమిసంహారక మందులు వాడరాదు.


7) పెంపకం కాలంలో ఏంటిబయాటిక్స్ వాడరాదు. 8) రొయ్యల పెట్టుబడి తరువాత విధిగా చెఱువు అడుగుభాగము బాగా ఎండగట్ట వలెను.


9) రొయ్యలు పట్టుబడిపెట్టిన వెనువెంటనే పిల్లలను వేయటం మంచిది కాదు. చెఱువు బాగా ఎండుటకు, చెట్టువు తయారు చేయుటకు సరియగు సమయము కేటాయించవలెను.


(10) వ్యాధి గ్రస్తమయిన రొయ్యలను, చనిపోయిన రొయ్యలను ఎట్టి పరిస్థితులలోను కాల్వలోనికి విసురుట గాని, వదిలివేయుట గాని చేయరాదు. వ్యాధితో చనిపోయిన రొయ్యలను గుంట తీసి. కాల్చిన సున్నము వేసి పూడ్చి పెట్టవలెను.


11) పంటకు, పంటకు మధ్య కనీసం రెండునెలలు చెఱువు తయారు చేసుకొనుటకు విరామ సమయము కేటాయించవలెను.


12) భూగర్భ జలాలలను ఉపయోగించి రొయ్యల పెంపకములు చేయరాదు. ఎందుకంటే ఎక్కువగా భూగర్భజలాలు వాడుటవలన పర్యావరణ సమతుల్యము దెబ్బతినును,


13. బఫర్ జోన్లను నిర్మించి, రొయ్యల చెఱువులలోని ఉప్పు నీటిని వ్యవసాయ భూములోనికి గాని, మంచి నీ

Vanami Prawns Culture 1

1


పర్యావరణ సానుకూల సుస్థిర రొయ్యల పెంపకమునకు మార్గదర్శక సూత్రములు


పర్యావరణానికి హానికరం కాకుండా సమతుల్యంలో ఉంచుతూ, మంచి యాజమాన్య పద్ధతులను పాటిస్తూ, సాంకేతిక నైపుణ్యంతో సమస్యలను అదిగమిస్తూ, సాంఘికంగా సమన్వయంతో వ్యవహరిస్తూ, ఆర్థికంగా లాభాల బాటలో దీర్ఘకాలం అభివృద్ధి దిశలో మనుగడ సాగించే విధంగా సాగే పర్యావరణ స్నేహపూర్వక సుస్థిర రొయ్యల పెంపకాన్ని ఇకో ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ష్రింప్ ఫార్మింగ్ గా మనం చెప్పుకోవచ్చు.


సుస్థిరమైన రొయ్యల పెంపకమునకు మార్గ దర్శక సూత్రములు :


1) వ్యవసాయ భూములకు, భూగర్భ జలవనరులకు మరియు మడ, మొదలగు వృక్ష జాతి అడవులకు హానిచేయకుండా అనువైన స్థలములను రొయ్యల పెంపకమునకు | ఎన్నుకొనుట.


2) రిజర్వాయరు మరియు నీటి శుద్ధి వ్యవస్థ కొరకు కనీసం 15 శాతపు నీటి పరిమాణ స్థలమును రొయ్యల క్షేత్ర || నిర్మాణములో కేటాయించవలెను. రొయ్యల చెఱువులకు * వాడే నీటిని రిజర్వాయరు ముందుగా స్థిరత్వాన్ని ఇస్తుంది. నీటి శుద్ధీకరణ వ్యవస్థ వ్యర్థ పదార్థాలను అదుపు చేస్తుంది.


3) ఎల్లపుడు హేచరీలలో ఉత్పత్తి చేయబడిన రొయ్య పిల్లలను వేయవలెను. పిల్లలను ఈ క్రింది విధముగా


ఎన్నుకొనవలెను.


అ) భౌతిక మరియు సూక్ష్మదర్శిని పరిశీలనల ద్వారా రొయ్య పిల్లల ఆరోగ్యమును పరీక్షించుట. ఆ) ఉప్పదనం తగ్గించటం మరియు ఫార్మలిన్ మోతాదుతో


ఒత్తిడి పరీక్షలను నిర్వహించుట.


ఇ) పి.సి.ఆర్. పరీక్షల ద్వారా వైట్ స్పాట్ వైరస్ సోకలేదని


నిర్ధారించబడిన రొయ్య పిల్లలను ఎన్నుకొన్నట 4) చెఱువు లోతు, నీటి నాణ్యత మరియు లభ్యతలను దృష్టిలో ఉంచుకొని రొయ్యల సాంద్రతను నిర్ణయించవలెను


న్న పరిస్థితులను బట్టి. హెక్టారుకు ఎక్స్టెన్సివ్


10,000-20,000 మరియు ఇంప్రూవ్డ్ ఎక్స్టెన్సి